Flight: శునకం కోసం విమానం బిజినెస్ కేబిన్ బుకింగ్
పెంపుడు శునకంతో సహా ముంబయి నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఓ యజమాని ఎయిరిండియా విమానంలోని బిజినెస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.2.50
ముంబయి: పెంపుడు శునకంతో సహా ముంబయి నుంచి చెన్నైకి ప్రయాణించేందుకు ఓ యజమాని ఎయిరిండియా విమానంలోని బిజినెస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.2.50 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. బుధవారం ఉదయం 9 గంటలకు ముంబయి విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానంలో బయలుదేరినట్లు తెలిసింది. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ కేబిన్ సీట్లు 12 ఉంటాయి. దీంతో ముంబయికి చెందిన ప్రయాణికుడు శునకంతో సహాయ ప్రయాణించేందుకు 12 సీట్లనూ బుక్ చేసుకున్నారు. సాధారణంగా ముంబయి నుంచి చెన్నైకి ఎయిరిండియా బిజినెస్ క్లాస్ టికెట్ రూ.20,000 ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు