Arvind Kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో

Updated : 04 Jan 2022 11:11 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో తనకు పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన చెప్పారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. హోం ఐసోలేషన్‌ ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని