Diamond: గనిలో దొరికిన వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ

గనుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పన్నాలోని హీరాపుర్‌

Updated : 27 Nov 2021 08:01 IST

భోపాల్‌:నుల్లో పనిచేసే ఓ కూలీని వజ్రం రూపంలో అదృష్టం వరించడంతో లక్షాధికారిగా మారిపోయాడు. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పన్నాలోని హీరాపుర్‌ తపరియన్‌ ప్రాంతం గనుల్లో పని చేసే శంశేర్‌ ఖాన్‌కు ఈ వజ్రం లభించింది. 6 క్యారెట్ల 66 సెంట్ల బరువున్న దాని ధర రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు అతను ప్రభుత్వ అధికారులకు అప్పగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని