సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

గుజరాత్‌లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.

Updated : 18 Oct 2021 09:27 IST

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరో 200 మంది కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు