దూడ కోసం 3 కిలోమీటర్లు పరుగు...
యజమాని ద్విచక్ర వాహనంపై తన దూడను తీసుకెళ్తుండగా గేదె చూసి 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి తల్లి ప్రేమను చాటింది. చెన్నై పోరూర్కి చెందిన ప్రసాద్ మోహన్ పశువులను
యజమాని ద్విచక్ర వాహనంపై తన దూడను తీసుకెళ్తుండగా గేదె చూసి 3 కిలోమీటర్ల దూరం పరుగెత్తి తల్లి ప్రేమను చాటింది. చెన్నై పోరూర్కి చెందిన ప్రసాద్ మోహన్ పశువులను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నారు. మేతకు వెళ్లిన ఓ గేదె అక్కడే దూడను ఈనింది. విషయం తెలుసుకున్న యజమాని మంగళవారం ఉదయం దూడని తీసుకుని ద్విచక్ర వాహనంపై మరొకరి సాయంతో ఇంటికి బయలుదేరారు. దీన్ని గుర్తించిన తల్లి గేదె వారి వెంట పరుగు తీసింది. సుమారు 3 కిలోమీటర్ల దూరం ఇలా వెళ్లింది.
-న్యూస్టుడే, చెన్నై(విల్లివాక్కం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ