సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

సివిల్స్‌ మెయిన్స్‌-2020 ఫలితాలను విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను

Updated : 23 Mar 2021 19:23 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు  యూపీఎస్సీ  తెలిపింది.

మెయిన్స్ ఫలితాలివే.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని