శీతాకాలంలో ఇలా స్నానం చేస్తే..!
మరికొన్ని రోజుల్లో శీతాకాలం రాబోతోంది. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల శరీరం పొడిబారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువైపోవడంతో చర్మ వైద్యుల్ని కూడా సంప్రదిస్తుంటారు. అయితే అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి బాలీవుడ్ .....
జుట్టు రాలకుండా ఉండాలంటే?
రవీనా సౌందర్య చిట్కాలు
ముంబయి: మరికొన్ని రోజుల్లో శీతాకాలం రాబోతోంది. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల శరీరం పొడి బారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువై పోవడంతో చర్మ వైద్యుల్ని కూడా సంప్రదిస్తుంటారు. అయితే అటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి బాలీవుడ్ కథానాయిక రవీనా టాండన్ సౌందర్య చిట్కాలు చెప్పారు. ‘బ్యూటీ టాకీస్ విత్ రావ్జ్’ సిరీస్లో భాగంగా శీతాకాలంలో ఎలా స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుందో వివరించారు.
* మీరు స్నానానికి ఉపయోగించే సబ్బు ఆర్గానికై (రసాయనాలు లేకుండా సహజమైన పదార్థాలతో కూడినది) ఉండాలి. అది మీ చర్మానికి హాని కలిగించేలా ఉండకూడదు.
* స్నానం పూర్తయిన తర్వాత వస్త్రం తీసుకుని చర్మాన్ని మృదువుగా తుడవండి. అలా చేస్తే చర్మం పాడైపోతుంది.
* ఆపై శరీరాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. దీని కోసం స్వచ్ఛమైన పాలు ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది. నేను కూడా పాలు వాడతాను. మొదట మృదువైన వస్త్రాన్ని తీసుకుని పాలలో ముంచండి. దాన్ని మీ చర్మంపై మెల్లగా అద్దండి. తర్వాత 15 నిమిషాల పాటు ఆరనివ్వండి.. అంటూ రవీనా వీడియోలో చెప్పారు.
జుట్టు రాలకుండా ఉండాలంటే?
కొన్ని రోజుల క్రితం రవీనా దృఢమైన జుట్టు కోసం ఏం చేయాలో సూచించారు. జుట్టు రాలకుండా ఉండాలంటే పురాతన కాలంలో ఇలా చేసేవారంటూ ఆ పద్ధతిని వివరించారు. ‘ఆరు ఉసిరి కాయలు, కప్పు పాలు తీసుకుని బాగా మరిగించాలి. ఉసిరి మెత్తగా అయిన తర్వాత గింజలు తీసేసి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?