ఈసంక్రాంతికి ‘ఈటీవీ’లో సందడేసందడి
ప్రతి పండగకీ తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తుంటుంది ‘ఈటీవీ’ అందుకోసం ప్రేక్షకులు కూడా ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులో భాగంగా ‘ఈటీవీ’ ఈసారి రెట్టింపు కనువిందు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి సంక్రాంతి రోజు అందర్నీ
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి పండగకీ తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తుంటుంది ‘ఈటీవీ’. అందుకోసం ప్రేక్షకులు కూడా ఈటీవీలో వచ్చే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులో భాగంగా ‘ఈటీవీ’ ఈసారి రెట్టింపు కనువిందు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈసారి సంక్రాంతి రోజు అందర్నీ కడుపుబ్బా నవ్వించేందుకు ‘అత్తో అత్తమ్మ కూతురో’ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది.
‘‘ఒక అందమైన కుటుంబం.. ఆ కుటుంబానికి పెద్ద ఓ గడసరి అత్త. ఆ అత్తకు ఓ ముద్దుల మేనళ్లుడు. మరో ముగ్గురు అల్లరి అల్లుళ్లు, వీళ్ల ఇంటిపక్కనే ఓ కత్తిలాంటి అమ్మాయి. వీళ్లందరూ ఒకే ఇంట్లో కలిసి సంక్రాంతి పండగ చేసుకుంటే ఏ రేంజ్లో ఉంటుందో..?’’ అంటూ సాగే ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి వాళ్లంతా ఇంట్లో ఎంత సందడి చేశారో తెలియాలంటే మాత్రం ‘అత్తో అత్తమ్మ కూతురో’ కార్యక్రమం చూడాల్సిందే మరి.
ఇదీ చదవండి..
ఆ సన్నివేశాలను తొలగించాం : పరుచూరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్