సముద్రతీరాన సాగరకన్యలు..!

తరచూ షూటింగ్స్‌తో దేశవిదేశాలను చుట్టేసే సెలబ్రిటీలందరూ కరోనా కారణంగా ఈ ఏడాదిలో కొన్నినెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో లాక్‌డౌన్‌ అనంతరం తారలందరూ ప్రకృతిని అందాలను ఆస్వాదించడానికి మొగ్గుచూపారు. అలా తమ పార్ట్‌నర్స్‌తో...

Updated : 31 Dec 2020 16:28 IST

మాల్దీవుల్లో మెరిసిన తారలు

ఫిదా అయిన నెటిజన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: తరచూ షూటింగ్స్‌తో దేశవిదేశాలను చుట్టేసే సెలబ్రిటీలందరూ కరోనా కారణంగా ఈ ఏడాదిలో కొన్నినెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం తారలందరూ ప్రకృతిని అందాలను ఆస్వాదించడానికి మొగ్గుచూపారు. అలా తమ పార్ట్‌నర్స్‌తో కలిసి మాల్దీవులకు చెక్కేశారు. కొన్ని రోజులపాటు సముద్ర అందాలను పూర్తిగా ఆస్వాదించారు. అంతేకాకుండా సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై అందాలను ఆరబోస్తూ.. సాగరకన్యల్లా దర్శనమిచ్చారు. అలా.. మాల్దీవుల్లో మెరిసిన తారలపై ఓ లుక్కేయండి..!

సమంత

కాజల్‌ అగర్వాల్

దిశాపటానీ

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

సోనాక్షి సిన్హా

వేదిక

మానుషి చిల్లార్‌

తాప్సీ

మౌనీరాయ్‌

నేహా ధూపియా

పరిణితీ చోప్రా

మెహరీన్‌

ప్రణీత

ఇవీ చదవండి..


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని