సామ్.. చైకి విడాకులు ఇచ్చేయ్..!
తన అందం, అభినయంతో రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో సైతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్రకథానాయిక సమంత. వివాహబంధంలోకి అడుగుపెట్టినప్పటికీ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదనడంలో ఆశ్చర్యం లేదు. తన భర్తపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ...
నటి రిప్లైతో నెటిజన్లు ఫిదా
హైదరాబాద్: తన అందం, అభినయంతో రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో సైతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్రకథానాయిక సమంత. వివాహబంధంలోకి అడుగుపెట్టినప్పటికీ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదనడంలో ఆశ్చర్యం లేదు. తన భర్తపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ తరచూ సమంత ఇన్స్టా వేదికగా పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే ఇటీవల ఓ నెటిజన్.. చైతన్యకు విడాకులు ఇచ్చేయమంటూ పెట్టిన కామెంట్పై తాజాగా సామ్ స్పందించారు. ఆమె ఇచ్చిన సమాధానం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తన ఫిట్నెస్, ఫీలింగ్స్ గురించి తెలియజేస్తూ ఇటీవల సమంత ఇన్స్టా వేదికగా పలు ఫొటోలు షేర్ చేశారు. ఆమె పెట్టిన ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘వావ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం కొంచెం విభిన్నంగా స్పందించాడు. ‘చైకి విడాకులు ఇచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అని కామెంట్ చేశాడు. సదరు నెటిజన్ కామెంట్ చూసిన సమంత తాజాగా స్పందించారు. ‘అది చాలా కష్టం (చైకి విడాకులు ఇవ్వలేను అనే ఉద్దేశంలో)’ అని రిప్లై ఇచ్చారు. అయితే సామ్ ఇచ్చిన రిప్లైతో ఆమెకి చై అంటే ఎంత ఇష్టమో మరోసారి చెప్పకనే చెప్పారు అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
2010లో విడుదలైన ‘ఏమాయ చేసావె’ సినిమా కోసం సమంత-చైతన్య మొదటిసారి కలిసి పనిచేశారు. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొన్నేళ్ల ప్రేమ అనంతరం 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లవ్స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు సమంత సినిమాలతోపాటు ‘సామ్ జామ్’ అనే ప్రత్యేక కార్యక్రమంతో ‘ఆహా’ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186