మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం: మనో
‘మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం’ అని అంటున్నారు గాయకుడు మనో. ఆయన, రోజా న్యాయనిర్ణేతలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’. షోలో భాగంగా అనసూయ, రోజా, మనోలపై కంటిస్టెంట్స్ తరచూ పొగడ్తల వర్షం కురిపిస్తుంటారనే విషయం తెలిసిందే.
హైదరాబాద్: ‘మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం’ అని అంటున్నారు గాయకుడు మనో. ఆయన, రోజా న్యాయనిర్ణేతలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఖతర్నాక్ కామెడీ షో ‘జబర్దస్త్’. షోలో భాగంగా అనసూయ, రోజా, మనోలపై కంటెస్టెంట్స్ తరచూ పొగడ్తల వర్షం కురిపిస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదే విధంగా తాజాగా విడుదలైన ‘జబర్దస్త్’ సరికొత్త ప్రోమో ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది.
హైపర్ ఆది తన గ్యాంగ్తో కలిసి క్రికెట్ లీగ్ ఆడారు. చాలాకాలం తర్వాత షేకింగ్ శేషు.. ఆది స్కిట్తో ‘జబర్దస్త్’ స్టేజ్పై కనిపించారు. మరోవైపు ‘చలాకీ చంటి’ వరుస పొగడ్తల వల్ల సంతోషంతో కడుపుబ్బా నవ్వుకున్న రోజా, మనో.. ‘మా బిస్కెట్లు మేమే వేసుకుంటాం’ అని సరదాగా సమాధానమిచ్చారు. అయితే, రాకేశ్ మాస్టర్ అంటే తాగుబోతు రమేష్ ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోవాలంటే వచ్చే గురువారం వరకూ వేచి చూడాల్సిందే. నవంబర్ 12న ప్రసారం కానున్న ‘జబర్దస్త్’ ప్రోమో చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్