‘మహిళ ఆత్మగౌరవానికి ప్రతీకగా ‘పావకదైగళ్’..!
ఎనర్జెటిక్ దర్శకులు వెట్రి మారన్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పావకాదైగల్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం నాలుగు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ దర్శకులు వెట్రి మారన్, గౌతమ్ మీనన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పావకదైగళ్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం నాలుగు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. ప్రేమ, ఆత్మ సంతృప్తి, గౌరవం, సమానత్వం వంటివి అనుబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందో ఈ చిత్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా, జీవితంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లటం ఎంత ముఖ్యం అనేది ఈ చిత్రం ద్వారా దర్శకులు ప్రేక్షకులకు అందించారు.
‘తంగమ్’, ‘లవ్ పన్న ఉట్రనమ్’, ‘ఒరు ఇరవు’, ‘వాన్మగల్’ పేర్లతో పావకైదగల్ చిత్రాన్ని సుధా కొంగర, విఘ్నేశ్ శివన్, వెట్రి మారన్, గౌతమ్ మీనన్ నిర్మించనున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలోని ‘తంగమ్’ ‘మానవ సంబంధాలను తెలియజేస్తుంది’ అని దర్శకురాలు సుధా కొంగర అన్నారు. ‘లవ్ పన్న ఉట్రనమ్’ చిత్రంలో ‘ఇద్దరు మహిళల మధ్య ఉన్న బంధాన్ని వెల్లడిస్తుంది’ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ చెప్పారు. ‘ఒరు
ఇరవు’ చిత్రంలో ‘తండ్రి, కుమార్తె మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుంది’ అని దర్శకుడు వెట్రి మారన్ అన్నారు. ‘వాన్మగల్’ చిత్రం నాకొక మంచి అనుభూతిని మిగల్చింది’ అని దర్శకుడు గౌతమ్ మీనన్ తెలిపారు.
డిసెంబర్ 18న ఈ చిత్రం ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె