హత్తుకునేలా ‘జాతీయ రహదారి’

మధు చిట్టె, సైగల్‌ పాటిల్‌, మమత తదితరులు ప్రధాన పాత్రల్లో నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత.

Updated : 09 Sep 2021 07:36 IST

ధు చిట్టె, సైగల్‌ పాటిల్‌, మమత తదితరులు ప్రధాన పాత్రల్లో నరసింహ నంది తెరకెక్కించిన చిత్రం ‘జాతీయ రహదారి’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ హృదయాల్ని హత్తుకునేలా ఉంద’’న్నారు. ‘‘సినిమా ఈనెల 10న అన్ని థియేటర్లలో విడుదలవుతుంది’’ అన్నారు నిర్మాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని