ఆర్థిక అండ

కిన్నెర కళాకారుడు మొగులయ్యకి ఆదివారం హైదరాబాద్‌లో రూ.2 లక్షల చెక్‌ని అందజేసి సన్మానించారు ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి ....

Updated : 06 Sep 2021 07:30 IST

కిన్నెర కళాకారుడు మొగులయ్యకి ఆదివారం హైదరాబాద్‌లో రూ.2 లక్షల చెక్‌ని అందజేసి సన్మానించారు ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాని  సన్మానించి రూ.50 వేలు చెక్‌ని అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని