‘ఖిలాడి’ జోరు

కథానాయకుడు రవితేజ, దర్శకుడు రమేష్‌వర్మ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు.

Updated : 25 Sep 2021 07:01 IST

థానాయకుడు రవితేజ, దర్శకుడు రమేష్‌వర్మ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖిలాడి’. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఈ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. త్వరలో మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసి, థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని