పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తా
‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటి అదితిరావు హైదరి. గత ఏడాదిలో నాని, సుధీర్బాబు కలిసి నటించిన ‘వి’లోనూ సందడి చేసింది. ‘‘మనల్ని వేరొకరితో పోల్చడం లేదా ఎక్కువగా విమర్శించడం అనేవి’’ నిత్యం మనం జీవితంలో జరిగేదే అని చెబుతోంది నటి అదితిరావు.
న్యూదిల్లీ: ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న నటి అదితిరావు హైదరి. గత ఏడాదిలో నాని, సుధీర్బాబు కలిసి నటించిన ‘వి’లోనూ సందడి చేసింది. ‘‘మనల్ని వేరొకరితో పోల్చడం లేదా
ఎక్కువగా విమర్శించడం అనేవి’’ నిత్యం మనం జీవితంలో జరిగేదే అని చెబుతోంది నటి అదితిరావు. జీవితంలోని కొన్ని విషయాల గురించి అదితిరావు స్పందిస్తూ..‘‘ఒక్కోసారి ప్రజలు మనల్ని బాగా విమర్శిస్తారు. వేరొకరితో పోలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు నా మనసు కొంచెం బాధపడుతుంది. అయినా ప్రతి విషయాన్ని స్వీకరిస్తాను. అనుభూతి చెందుతాను. బిగ్గరగా నవ్వుతాను. దాంతో అక్కడితో ఆగిపోతా. ఓ నటిగా సున్నితంగా ఉండగలను. అంతేకాదు కష్టతరమైన రోజుల్లో కఠినంగానే ఉంటాను. అప్పుడు కూడా వేరొక మార్గాన్ని అనురిస్తూ పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నిస్తా. కొన్ని సందర్భాల్లో మన నటన నచ్చకపోవచ్చు. అప్పుడు తిరస్కరిస్తారు. అదంతా మన వ్యక్తిగతమైనదే. ఇలాంటి సమయంలో కొంచెం బాధగా ఉంటుంది. మీరు నన్ను ఏ చీకటి ప్రదేశంలోనైనా ఉంచండి. నేను మాత్రం సూర్య కిరణాల కోసం ఎదురు చూస్తుంటా. నేను చాలా వరకూ తక్కువగా బాధపడుతుంటా. నిత్యం సరదాగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటా. ఊరికే ఒంటరిగా కూర్చుని బాధపడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ రకం వ్యక్తిని కాదు’ అని తెలిపింది.
ప్రస్తుతం అదితిరావు అజయ్ భూపతి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ‘మహాసముద్రం’లో నటిస్తోంది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ మరో
నాయిక. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్తో కలిసి ‘హే సినామిక’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కిన ‘ది గర్ల్ ఆన్ ది
ట్రైన్’ చిత్రంలో నుష్రత్ జాన్ అనే పాత్రలో నటించింది. ఇందులో పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించింది. రిభూ దాస్గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మధ్యే నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే