Unstoppable: బాలయ్య-చిరంజీవి ఎపిసోడ్ చేయలేకపోవడానికి కారణమదే..
నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో ‘ఆహా మోస్ట్ వాచ్డ్ షో’గా గుర్తింపు తెచ్చుకుంది....
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో ‘ఆహా మోస్ట్ వాచ్డ్ షో’గా గుర్తింపు తెచ్చుకుంది. ‘అన్స్టాపబుల్’ అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడంపై ఆ షో క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షో కోసం మొదటిసారి బాలకృష్ణను డైరెక్ట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘అన్స్టాపబుల్’ సక్సెస్కు ముఖ్య కారణం బాలయ్యే అని తెలిపారు.
‘అన్స్టాపబుల్’లో బాలకృష్ణ-చిరంజీవి ఎపిసోడ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు .. ‘‘అక్టోబర్ 27న ‘అన్స్టాపబుల్’ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేశాం. నవంబర్ 3న బాలకృష్ణ భుజానికి చిన్న సర్జరీ జరిగింది. కొన్ని వారాలు షూట్ చేయలేదు. అదే సమయంలో చిరంజీవి మూడు సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. దీంతో చిరు బిజీ అయిపోయారు. డేట్స్ దొరకలేదు. ఈ కారణంగానే బాలయ్య-చిరంజీవి ఎపిసోడ్ షూట్ చేయడం కుదరలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఈ షో మరో లెవల్లో ఉండేది. తదుపరి సీజన్లో అయినా వీరిద్దరి ఎపిసోడ్ ఉంటుందేమో చూడాలి. సీజన్-2 ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు పూర్తిగా తెలీదు’’ అని రవి తెలిపారు.
అనంతరం ఇటీవల హరీశ్ శంకర్-రవి మధ్య జరిగిన ట్వీట్ల వార్పై విలేకరి ప్రశ్నించగా.. ‘‘హరీశ్ శంకర్కు నాకు మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడూ సినిమాలు, టూర్స్కి వెళ్తుంటాం. ‘బావా బావా’ అని పిలుచుకుంటాం. మేమిద్దరం ఎంత స్నేహితులమైనప్పటికీ మా ఇద్దరికీ విభిన్నన్నమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి. దానివల్లే మా ఇద్దరి మధ్య ఆ రోజు వరుస ట్వీట్లు నడిచాయి. మేము చేసుకున్న ట్వీట్స్ని చూసి పలువురు నెగెటివ్ కామెంట్లు చేయడం ప్రారంభించారు. అవి, చూశాక.. అర్థమైంది. మా ట్వీట్లని వేరే వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని. మా ఇద్దరి మధ్య వార్ జరుగుతుందనుకుంటున్నారని. మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలేమీ లేవు. మేమిద్దరం మంచి స్నేహితులమే. అలాగే, ఆ రోజు నేను చేసిన ట్వీట్ సినిమా టికెట్ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ కాదు. దాని గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు’’ అని రవి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్