‘చావు కబురు చల్లగా’ ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘మై నేమ్‌ ఈజు రాజు. బస్తీ బాలరాజు’ అంటూ సాగే ఈ పాట..

Published : 06 Feb 2021 12:08 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదటి పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘మై నేమ్‌ ఈజు రాజు. బస్తీ బాలరాజు’ అంటూ సాగే ఈ పాట.. చిత్రంలో హీరో క్యారెక్టర్‌ను తెలియజేసేలా రూపొందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కార్తికేయకు జోడీగా లావణ్య త్రిపాఠి సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి

రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని