చై ‘లవ్‌స్టోరీ’.. సాయేషా బాక్సింగ్‌.. ప్రగ్యా ఫీట్స్‌

నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. సాయి పల్లవి కథానాయిక. కరోనా కారణంగా

Updated : 19 Dec 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. సాయి పల్లవి కథానాయిక. కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ చేశారు. నటనతోనే కాదు, బాక్సింగ్‌తోనూ అదరగొడతానంటోంది నటి సాయేషా సైగల్‌. బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. నటుడు నాగబాబు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటారు. మలయాళ నటుడు మమ్ముటి పుట్టినరోజు సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌లాల్‌, చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా తాజాగా మన సినీ సెలబ్రిటీలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు వీడియోలు మీకోసం...

 
















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని