రకుల్ వ్యవసాయం.. నితిన్ రికార్డు.. అదా షూట్
‘గ్రో విత్ మి’ అంటూ సమంత విసిరిన ఛాలెంజ్ను కథానాయిక రకుల్ పూర్తి చేశారు. ఇంట్లో కావాల్సిన ఆహారాన్ని ఎవరికి వారే పండించుకోవడం ఈ ఛాలెంజ్ ప్రత్యేకత. తాను
ఇంటర్నెట్డెస్క్: ‘గ్రో విత్ మి’ అంటూ సమంత విసిరిన ఛాలెంజ్ను కథానాయిక రకుల్ పూర్తి చేశారు. ఇంట్లో కావాల్సిన ఆహారాన్ని ఎవరికి వారే పండించుకోవడం ఈ ఛాలెంజ్ ప్రత్యేకత. తాను ఏయే ఆకు కూరలు, కాయగూరలను పండించిందో అభిమానులతో పంచుకుంది. నాని, సుధీర్బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. సెప్టెంబరు 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఎప్పుడైనా హాలిడే రోజున ట్రావెల్కు వెళ్తే నిద్రలేపండి అంటున్నారు. 3.2 నిమిషాల్లో 500సార్లు స్కిప్పింగ్ చేసినట్లు నితిన్ చెప్పుకొచ్చారు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సుమ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన అరుదైన చిత్రాలతో కూడిన వీడియోను షేర్ చేశారు. ‘నా సోదరి స్మిధ అద్భుతమైన వీడియో చేసింది’ అని చెప్పుకొచ్చారు. తాను షూట్ చేస్తే కరోనా వైరస్ పారిపోతుందని అందాల కథానాయిక అదా శర్మ అంటోంది. మరి ఆమె ఎలా షూట్ చేసిందో వీడియో పంచుకుంది. ఇంకా ఎవరెవరు ఎలాంటి ఆసక్తికర ఫొటోలు పంచుకున్నారో చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..