రామ్‌ దోశ.. హరితేజ సీమంతం.. సన్నీ అందాలు

యువ కథానాయకుడు రామ్‌ గరిటె పట్టారు. స్వయంగా దోశ వేసి ఆ ఫొటోలను

Updated : 09 Jan 2021 10:02 IST

* యువ కథానాయకుడు రామ్‌ గరిటె పట్టారు. స్వయంగా దోశ వేసి ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* కన్నడ నటుడు యశ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కేజీయఫ్‌2’ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యశ్‌ సతీమణి రాధికా పండిట్‌ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన క్యూట్‌ ఫొటోను పంచుకున్నారు.

* నటి హరితేజ సీమంతం సందర్భంగా పలువురు నటులు ఆమె ఇంటి వద్ద సందడి చేశారు. నటి హిమజ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పంచుకున్నారు.

* అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రా హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ చిన్నారి ఫొటోను మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని