social look: జాన్వీ, కీర్తి, రాశీ తెలుపు తళుకులు.. అనసూయ హాఫ్ శారీ మెరుపులు

మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

Updated : 08 Dec 2022 16:41 IST

* జాన్వీ కపూర్‌, కీర్తి సురేశ్‌, రాశీఖన్నా తదితర కథానాయికలు తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు.

* వర్కవుట్స్‌ అంటే తనకు ఇష్టం లేదని కృతి సనన్‌ చెబుతోంది. అయినా వర్కవుట్స్‌ చేస్తూ కనిపించింది.

* హాఫ్‌ శారీలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్‌ చేసింది యాంకర్‌ అనసూయ. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని