జెనీలియాకు కోపమొస్తే.. కీర్తి vs పిజ్జా.. రవి చికెన్‌

కథానాయిక జెనీలియాకు ఒళ్లు మండింది. ఓ కార్యక్రమంలో భాగంగా కలిసిన ప్రీతిజింటాను

Published : 20 Mar 2021 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయిక జెనీలియాకు ఒళ్లు మండింది. ఓ కార్యక్రమంలో భాగంగా కలిసిన ప్రీతిజింటాను రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ముద్దాడుతూ కనిపించాడు. దీంతో ‘ఇంటికెళ్లాక ఏం జరుగుతుందో తెలుసా’అంటూ ఓ వీడియోను పంచుకుంది.

* కీర్తిసురేశ్‌ పిజ్జా తినకుండా ఉండలేకపోయింది. నితిన్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’ ఈ చిత్ర షూటింగ్‌ విరామంలో పిజ్జా తినమని నితిన్‌ కోరగా మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత తినకుండా ఉండలేకపోయింది.

* యాంకర్‌ రవి తన కుమార్తె కోసం చికెన్‌ వండి పెట్టారు.

* ప్రమోషన్స్‌లో భాగంగా ‘జాతిరత్నాలు’ హీరోలు నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని