Ek Villain Returns: విలన్‌ ఎవరు? హీరో ఎవరు?: ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ ట్రైలర్‌

రముఖ హిందీ దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కించిన ‘ఏక్‌ విలన్‌’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Published : 30 Jun 2022 20:09 IST

ముంబయి: ప్రముఖ హిందీ దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కించిన ‘ఏక్‌ విలన్‌’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి  సీక్వెల్‌గా ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’ తెరకెక్కింది. జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. జేడీ చక్రవర్తి వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌ చూస్తే సినిమాను  ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.  ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 29 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని