Shriya:‘మ్యూజిక్‌ స్కూల్‌’ మొదలైంది

శర్మన్‌ జోషి, శ్రియ శరణ్‌ ప్రధాన పాత్రధారులుగా  తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల గోవాలో ఆరంభమైంది.

Updated : 19 Oct 2021 06:48 IST

ర్మన్‌ జోషి, శ్రియ శరణ్‌ ప్రధాన పాత్రధారులుగా  తెరకెక్కుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల గోవాలో ఆరంభమైంది. ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని