‘గమనం’తో నా కల నెరవేరింది
‘‘ఇన్ని సినిమాలు చేయాలని లెక్కలేసుకుంటూ వెళ్లడం నచ్చదు. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా సరే.. మంచివే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు శివ కందుకూరి. నిర్మాత రాజ్ కందుకూరి వారసుడిగా ‘చూసీ చూడంగానే’ చిత్రంతో తెరపై మెరిసిన
‘‘ఇన్ని సినిమాలు చేయాలని లెక్కలేసుకుంటూ వెళ్లడం నచ్చదు. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా సరే.. మంచివే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు శివ కందుకూరి. నిర్మాత రాజ్ కందుకూరి వారసుడిగా ‘చూసీ చూడంగానే’ చిత్రంతో తెరపై మెరిసిన కథానాయకుడాయన. ఇప్పుడు రెండో సినిమాగా ‘గమనం’లో నటించారు. శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుజనా రావు తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శివ కందుకూరి.
‘‘గమనం’ నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. సుజన కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చేసింది. ఈ కథ వింటున్నప్పుడు.. దీనికి ఇళయరాజా స్వరాలందిస్తారని, బాబా సర్ కెమెరామెన్ అని తెలియదు. నేనిందులో అలీ అనే ముస్లిం కుర్రాడిగా కనిపిస్తా. క్రికెటర్ కావాలనే లక్ష్యంతో జీవిస్తుంటా. అలాగే నాకొక ప్రేమకథ ఉంటుంది. నా ప్రేయసి జారాగా ప్రియాంక కనిపిస్తుంది’’.
* ‘‘ఈ సినిమాతో చారు హాసన్ లాంటి సీనియర్ నటుడితో కలిసి పని చేసే అవకాశం దొరికింది. అది నా అదృష్టం’’.
* ‘‘నేను చేసే ప్రతి సినిమా కథను మా నాన్నతో తప్పకుండా చర్చిస్తాను. కానీ, అది చేయాలా? వద్దా? అన్న నిర్ణయం నా మీదే వదిలేస్తారు. ఏ కథైనా సరే.. నా మనసుకు కనెక్ట్ అయితేనే చేస్తాను. పెద్ద విజయాలు సాధించిన చిత్రాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. సినిమాలోని ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం అవి మరింత ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. నాకలా ఎమోషన్ కనెక్ట్ కాకపోతే సినిమాలు చేయలేను. ప్రస్తుతం నేను ‘మను చరిత్ర’ అనే చిత్రం చేస్తున్నా. నాని నిర్మాణంలో రూపొందుతోన్న ‘మీట్ క్యూట్’ వెబ్సిరీస్లోనూ చేస్తున్నా. అందులో అదా శర్మకు జోడీగా కనిపిస్తా. అలాగే మరో రెండు చిత్రాలకు సంతకాలు చేశా’’.
* ‘‘ఈ చిత్రం కోసం నేను క్రికెట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. నిజానికి ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ బాగానే ఆడేవాణ్ని. కానీ, చదువుల కోసం యూఎస్కు వెళ్లాక ప్రాక్టీస్ పోయింది. అందుకే ఈ సినిమా కోసం మళ్లీ శిక్షణ తీసుకున్నా. ఇళయరాజా సర్తో పని చేసే అవకాశమొస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది అసాధ్యమనుకున్నా. కానీ, ఆ కల ఈ చిత్రంతో నెరవేరింది. ఆయన తన నేపథ్య సంగీతంతో ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. సినిమాలో అండర్ వాటర్లో కొన్ని సీన్స్ ఉంటాయి. వాటిని జ్ఞానశేఖర్ సర్ విజువల్గా ఎంతో అద్భుతంగా తీశారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్