Tapsee: సేసేద్దాం గందరగోళం

తాప్సీ ప్రధాన పాత్రలో స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్‌ కె.రాబిన్‌ స్వరాలందించారు. ఈ చిత్ర తొలి గీతాన్ని బుధవారం విడుదల చేశారు.‘‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం’’ అంటూ

Updated : 24 Feb 2022 08:54 IST

తాప్సీ ప్రధాన పాత్రలో స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్‌ కె.రాబిన్‌ స్వరాలందించారు. ఈ చిత్ర తొలి గీతాన్ని బుధవారం విడుదల చేశారు.‘‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు హసిత్‌ గోలి స్వరాలందించగా.. హేమచంద్ర, శ్రీరామచంద్ర, రాహుల్‌ సిప్లిగంజ్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ సినిమాకి కూర్పు: రవితేజ
గిరిజాల, ఛాయాగ్రహణం: దీపక్‌ యెరగరా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని