Pakka Commercial: టికెట్ ధరలు పెంచేస్తే.. దెబ్బతింటాం
‘‘ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. కాబట్టి వీరితో చర్చించి, సందేశాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్. ఇప్పుడాయన నిర్మా
‘‘ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. కాబట్టి వీరితో చర్చించి, సందేశాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్ (Bunny Vasu). ఇప్పుడాయన నిర్మాణంలో గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). మారుతి(Maruthi) తెరకెక్కించారు. రాశి ఖన్నా(Rashi Khanna) కథానాయిక. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్కాపీ సిద్ధమయ్యాక.. కొవిడ్ పరిస్థితుల వల్ల సినిమాని ఎనిమిది నెలలు ఆపుకోవాల్సి వచ్చింది. దాని వల్ల మాకు వడ్డీల భారం పెరిగిపోయింది. అయితే, గోపీచంద్ - మారుతిలకు హిందీ డబ్బింగ్పై ఉన్న పట్టు వల్ల.. ఈ చిత్రం థియేటర్లలో మినిమం ఆడేసినా మేము బయట పడే పరిస్థితుల్లో ఉన్నాం. చిత్ర సీమలో కొవిడ్ తర్వాత పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. వసూళ్లు తగ్గాయి. సినిమా స్థాయి, బడ్జెట్లను దృష్టిలో పెట్టుకునే టికెట్ ధరలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది కదాని.. ఇష్టారీతిన ధరలు పెంచేస్తే పూర్తిగా దెబ్బతింటాం. మా ‘పక్కా కమర్షియల్’ చిత్ర విషయంలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ఖరారు చేశాం. ఇది ఇప్పట్లో ఓటీటీకి రాదు. కొత్త సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడం వల్ల ఇటు థియేటర్ వ్యవస్థ.. అటు పెద్ద హీరోలు తీవ్ర నష్టాలు ఎదుర్కోవల్సి రావొచ్ఛు ప్రస్తుతం ఈ ఓటీటీ విడుదలలపై నిర్మాతల్లో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఏ వ్యవస్థలోనైనా కమర్షియాలిటీ ఉండొచ్చు కానీ, న్యాయ వ్యవస్థలో ఉండకూడదు అనే విషయాన్ని ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెప్పాం. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని హాయిగా నవ్వించే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మారుతి (Maruthi).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!