Sai Pallavi: ‘గార్గి’ వచ్చేస్తోంది
ఇటీవలే ‘విరాట పర్వం’తో ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి. ఆ చిత్రంలో వెన్నెలగా ఆమె కనబరిచిన అభినయానికి సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ జోష్లోనే ఆమె ‘గార్గి’గా అలరించేందుకు సిద్ధమైంది.
ఇటీవలే ‘విరాట పర్వం’తో(Virataparvam) ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి (Sai Pallavi). ఆ చిత్రంలో వెన్నెలగా ఆమె కనబరిచిన అభినయానికి సినీప్రియులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ జోష్లోనే ఆమె ‘గార్గి’గా(GARGI) అలరించేందుకు సిద్ధమైంది. గౌతమ్ రామచంద్ర(Gautham Ramachandra) తెరకెక్కించిన బహుభాషా చిత్రమిది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నటులు సూర్య - జ్యోతిక విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని జులై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకున్నారు. న్యాయ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందిన చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకి ‘96’ ఫేమ్ గోవింద్ వసంత స్వరాలు సమకూర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!