అమలాపాల్... షూటింగ్ షురూ
‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’, ‘రఘువరన్ బి.టెక్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక అమలాపాల్.
‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’, ‘రఘువరన్ బి.టెక్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక అమలాపాల్. తాజాగా ఆమె మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆసీఫ్ అలీ, అమలాపాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం మొదలైనట్టు చిత్రబృందం తెలిపింది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాకి అర్ఫాజ్ అయూబ్ దర్శకుడు. ఇందులో షరాఫుద్దీన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్ సరసన కీలక పాత్రలో నటించిన ‘భోళా’ విడుదలకు సిద్ధంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Murder Case: హయత్నగర్లో వృద్ధురాలి హత్య.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
-
Sports News
Kohli: ఆ రెండు సిరీస్ల్లో విజయాల తర్వాత ఆసీస్ మమ్మల్ని తేలిగ్గా తీసుకోవడం లేదు: విరాట్ కోహ్లీ
-
India News
Bengaluru: సీఎం గారూ.. ‘ప్రశాంత కర్ణాటక’ కోసం హెల్ప్లైన్ పెట్టండి: మంత్రి విజ్ఞప్తి
-
Movies News
రజనీకాంత్కు ‘సన్నాఫ్ ఇండియా’ కథ చెప్పా.. అలా చేసి ఉంటే హిట్ అయ్యేది: డైమండ్ రత్నబాబు
-
General News
Tractor Accident: ప్రత్తిపాడులో విషాద ఛాయలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు