ఖుషీ ఖుషీగా...
కుంభస్థలంపై గురి పెట్టినట్టు కనిపిస్తోంది కథానాయిక సమంత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా ఆమె ప్రయాణం సాగుతోంది.
కుంభస్థలంపై గురి పెట్టినట్టు కనిపిస్తోంది కథానాయిక సమంత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా ఆమె ప్రయాణం సాగుతోంది. దక్షిణాది కథానాయికగానే గుర్తింపున్న సమంత, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో తన స్థాయిని పెంచుకొంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేయడమే లక్ష్యంగా ఆమె కెరీర్ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సమంత... . ‘సిటాడెల్’ వెబ్ సిరీస్తోనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తదుపరి మరో సిరీస్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సమంత... ‘ఖుషి’ చిత్రీకరణలో భాగంగా టర్కీలో గడిపిన ఈ రోజులు అంటూ ఇన్స్టాలో కొన్ని ఫొటోల్ని పంచుకుంది. ఫిట్నెస్ విషయంలో చురుగ్గా ఉండే ఆమె... మునుపటిలా కసరత్తులు చేస్తూ, అప్పటి అందంతో కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ChatGPT: చాట్జీపీటీ నుంచి బిగ్ అప్డేట్.. ఇక రియల్టైమ్ సమాచారం
-
Cricket: చైనాకు బయల్దేరిన టీమ్ఇండియా.. ఆ రెండు మ్యాచ్లకు బావుమా దూరం
-
MS Swaminathan: ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Viral video: సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు.. వీడియో వైరల్
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్తో 200KM