ఆ దర్శకుడితో శర్వా..?
యువ కథానాయకుడు శర్వానంద్ జోరు మీదున్నారు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘జాను’, ‘శ్రీకారం’ చిత్రాలతో బిజీగా
యువ కథానాయకుడు శర్వానంద్ జోరు మీదున్నారు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘జాను’, ‘శ్రీకారం’ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ‘జాను’ ఫిబ్రవరిలో వస్తోంది. వేసవిలో ‘శ్రీకారం’ విడుదలవుతోంది. ఈలోగా మరో కథకీ పచ్చజెండా ఊపేశారు శర్వా. కిషోర్ తిరుమలతో ఆయన ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ చిత్రాలతో ఆకట్టుకున్నారు కిషోర్ తిరుమల. ఇప్పుడు రామ్తో ‘రెడ్’ చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే శర్వాతో సినిమా మొదలెడతారని తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ