యాక్షన్ థ్రిల్లర్ కథతో..?
అగ్ర కథానాయకుడు నాగార్జున కొత్త చిత్రం కోసం రంగం సిద్ధమవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు నాగార్జున కొత్త చిత్రం కోసం రంగం సిద్ధమవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు నాగ్. అదొక యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న సినిమా అని సమాచారం. విజయవంతమైన ‘గరుడవేగ’ తర్వాత ప్రవీణ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. అది పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్న సినిమా కోసమే నాగార్జున రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నగదుంటేనే రైడ్ రైట్
-
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ