‘కనపడవా నువ్వే ఓసారి..’

విరాజ్‌ అశ్విన్‌, ద్రిషిక చందర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మనసా నమః’. దీపక్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే, తాజాగా ఈ సినిమాలోని ‘కనపడవా నువ్వే ఓసారి’

Published : 15 Apr 2020 13:24 IST

హైదరాబాద్‌: విరాజ్‌ అశ్విన్‌, ద్రిషిక చందర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మనసా నమః’. దీపక్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే, తాజాగా ఈ సినిమాలోని ‘కనపడవా నువ్వే ఓసారి’ అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది. కమ్రన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించారు. యాజిన్‌ నిజార్‌, మనీషా ఎర్రబత్తిని ఆలపించారు. ఆ విరహ గీతాన్ని మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని