‘రన్వే 34’గా మారిన ‘మేడే’
అజయ్దేవ్గణ్, అమితాబ్బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేడే’. ఈ చిత్రాన్ని ‘రన్వే 34’ మార్చినట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కొత్త టైటిల్కు సంబంధించిన
అజయ్దేవ్గణ్, అమితాబ్బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేడే’. ఈ చిత్రాన్ని ‘రన్వే 34’ మార్చినట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కొత్త టైటిల్కు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్లను కూడా పంచుకుంది. అజయ్దేవ్గణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ థ్రిల్లర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్నట్లు అజయ్దేవ్గణ్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు