‘రమణా..’ పంచ్‌ డైలాగ్‌ వచ్చేసింది!

మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి...

Updated : 24 Jan 2020 19:18 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో ‘రమణా.. లోడు ఎత్తాలిరా.. చెక్‌పోస్ట్‌ పడతాది’ అంటూ ఒక్క డైలాగ్‌తో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు కుమనన్‌ సేతురామన్‌. ఈ డైలాగ్‌తో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ డైలాగ్‌ ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ డైలాగ్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. మరెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని