వ్యాపకాలతో మెప్పిస్తున్న సెలబ్రిటీలు..!

రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, నాగబాబు కుమార్తె నిహారిక ఆవకాయ్‌ పనిలో బిజీగా ఉంటే.. రకుల్‌ తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. సుధీర్‌బాబు ప్రత్యేక వీడియో షేర్‌చేస్తే.. నటి మంచులక్ష్మి వర్కౌట్లతో ఆకట్టుకున్నారు. మరోవైపు బుల్లితెర...

Published : 04 May 2020 19:07 IST

లాక్‌డౌన్‌ వేళ.. సినీ తారలు ఇలా..!

  • హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, నాగబాబు కుమార్తె నిహారిక ఆవకాయ్‌ పనిలో బిజీగా ఉంటే.. రకుల్‌ తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. సుధీర్‌బాబు ప్రత్యేక వీడియో షేర్‌చేస్తే.. నటి మంచులక్ష్మి వర్కౌట్లతో ఆకట్టుకున్నారు. మరోవైపు బుల్లితెర యాంకర్‌ అనసూయ తన భర్తతో కలిసి వంట చేస్తుంటే.. హరితేజ గుత్తివంకాయతో గుమగుమలాడిస్తున్నారు... ఇలా సెలబ్రిటీలందరూ లాక్‌డౌన్‌ సమయంలో సరదా వ్యాపకాలతో సేద తీరుతున్నారు. కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్స్‌ లేక తారలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సినీ తారలందరూ ప్రతిరోజూ తమ తమ వ్యాపకాలతో సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లను ఆకట్టకుంటున్నారు. మరి ఈరోజు నెట్టింట్లో తారలు ఏం పోస్ట్‌ చేశారో ఓ లుక్కేద్దాం..

ఉపాసన

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

నభా నటేశ్‌

నివేదా పేతురాజ్‌

నమ్రత

త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఛార్మి

అనుపమ పరమేశ్వరన్‌

అనసూయ

హరితేజ





 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని