ఇక అది నిర్మాత ఇష్టం: రకుల్ప్రీత్
సినిమాను థియేటర్లో విడుదల చేయాలా?.. ఓటీటీ ఫ్లాట్ఫాంలో విడుదల చేయాలా? అన్నది నిర్మాత ఇష్టమని కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. అనేక సినిమాల విడుదల, షూటింగ్ వాయిదా పడింది. భౌతిక దూరం....
‘నా రెండు సినిమాలు చివరి దశలో ఉన్నాయి’
హైదరాబాద్: సినిమాను థియేటర్లో విడుదల చేయాలా?.. ఓటీటీ ఫ్లాట్ఫాంలో విడుదల చేయాలా? అన్నది నిర్మాత ఇష్టమని కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. అనేక సినిమాల విడుదల, షూటింగ్ వాయిదా పడింది. భౌతిక దూరం దృష్టిలో ఉంచుకుని థియేటర్లను ఇంకా ఓపెన్ చేయలేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సినిమాలు ఓటీటీ ఫ్లాట్ఫాం బాటపట్టాయి. అయితే ఈ నిర్ణయంపై ఇటీవల వివాదం కూడా మొదలైంది. తాజాగా ఈ విషయం గురించి రకుల్ స్పందించారు.
‘ఇంటి నుంచి ధైర్యంగా బయటికి వచ్చి ఎప్పుడు తిరుగుతామో తెలియదు. ప్రత్యేకించి ఓ సినిమా షూటింగ్ జరగాలంటే కనీసం 100 మంది అవసరం. షూటింగ్లకు అనుమతి లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. భవిష్యత్తు ఏంటో, ఎలా ఉంటుందో తెలియదు. నా రెండు సినిమాలు (‘ఎటాక్’, అర్జున్ కపూర్ సరసన నటిస్తున్న మరో చిత్రం) దాదాపు పూర్తయ్యాయి. నేను దక్షిణాదిలో మరో సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఒక్కొక్క సమస్య క్రమంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఆయా ప్రదేశాల్లో నిబంధనల్ని తొలగించడాన్ని బట్టి నా డేట్స్ను సర్దుబాటు చేసుకోవాలి’.
‘సినిమా ఏ ఫ్లాట్ఫాంలో విడుదలైనా నాకు ఇబ్బంది లేదు. ‘సూర్యవంశీ’లాంటి పెద్ద సినిమాల్ని ప్రజలు థియేటర్లో చూడాలి అనుకుంటారు. ఇలాంటివి పెద్ద స్క్రీన్పై చూస్తేనే బాగుంటుందనేది నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నిర్మాత తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే బడ్జెట్ భరిస్తారు. ఓ సినిమాపై చాలా మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ల ప్రోడక్ట్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే డిజిటల్ ఫ్లాట్ఫాం వైపు మొగ్గుచూపుతున్నారు. ఓ సినిమాను థియేట్రికల్ లేదా డిజిటల్.. ఎందులో విడుదల చేయాలన్నది నిర్మాత ఇష్టం. పరిస్థితులు చక్కబడాలి, సినిమాలు తిరిగి థియేటర్కు రావాలి. కానీ నిర్మాతలకు డిజిటల్ సరైంది అనిపిస్తే.. వారి కంటే నిర్ణయాలు ఎవరు బాగా తీసుకోగలరు?’ అని ఆమె చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్