ఈత కొడుతూ సితార.. భర్తతో కలిసి సమంత

నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీతారలు లాక్‌డౌన్‌ కాలాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొత్త విషయాలు

Updated : 08 Dec 2022 17:55 IST

హైదరాబాద్‌: నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీతారలు లాక్‌డౌన్‌ కాలాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఆనాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు, సితార కలిసి ఈత పోటీ పెట్టుకున్నారు. ఇక శ్రుతిహాసన్‌ నీటి అడుగునైనా డ్యాన్స్‌ చేస్తానని చెబుతూ, అందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. సమంత-చైతన్య, నమ్రత, మహేశ్‌లు ఓ ప్రకటనలో భాగంగా ఇద్దరూ కలిసి పని పంచుకుంటున్నట్లు తెలిపారు. ఇక యువ కథానాయకుడు రామ్‌ అయితే, కరోనాను ఎదుర్కొనేందుకు కొత్త సూట్‌ ధరిస్తున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అడవిశేష్‌ మొక్కలు నాటారు. నటి అమలాపాల్‌ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కథానాయిక పూజాహెగ్డే చల్లటి నేలపై పడుకొని సేద తీరుతున్నారు. చైనా వస్తువులను వాడొద్దంటూ కంగనా సూచించారు. ఇంకెవరెవరు ఏం చేశారో చూసేయండి










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని