Sujeeth: ‘సాహో’తో ఎన్నో నేర్చుకున్నా!
ప్రభాస్ కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించిన ‘సాహో’ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దర్శకుడు సుజిత్ అన్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుజిత్..
యాక్టర్ అవ్వాలనుకున్నా.. ఆడిషన్స్కి వెళ్లా
హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించిన ‘సాహో’ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని దర్శకుడు సుజిత్ అన్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుజిత్.. రెండో సినిమాకే ప్రభాస్ని డైరెక్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ప్రభాస్కి ఓ మంచి స్థానం ఉందని తెలిపారు.
‘ఒకానొక సమయంలో నాకు యాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కలను సాకారం చేసుకోవడం కోసం ఎన్నో ప్రొడెక్షన్ హౌస్ల చుట్టూ తిరిగాను. ఆడిషన్స్కి వెళ్లాను. ఎక్కడా నాకు అవకాశం దొరకలేదు. దాంతో షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాను. వాటికి నేనే హీరో, నేనే డైరెక్టర్. నాలో నటుడి కంటే కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడని ఆ తర్వాత నాకు అర్థమైంది. డైరెక్టర్ కావాలని ఫిక్స్ అయ్యాను. అలాంటి సమయంలో నేను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ని ఓసారి ప్రభాస్ ఎక్కడో చూశారు. ఆ ఫిల్మ్ ఆయనకు బాగా నచ్చింది. దాంతో యూవీ క్రియేషన్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘మిర్చి ఆడియో ఫంక్షన్కి’ ప్రభాస్ మిమ్మల్ని రమ్మన్నారు’ అని అన్నారు. నేను జోక్గా తీసుకుని ఫంక్షన్కి వెళ్లలేదు’
‘నేను డైరెక్టర్గా పరిచయమైన ‘రన్ రాజా రన్’ హిట్ అయ్యాక ఓ పార్టీలో మొదటిసారి ప్రభాస్ని కలిశాను. ఏదైనా కథ ఉంటే చెప్పు చేద్దామన్నారు. సరే అని చెప్పి ఏడాది తర్వాత యూవీ క్రియేషన్స్ వాళ్లకి ‘సాహో’ లైన్ చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. తర్వాత ప్రభాస్ని కలిసి.. కథ చెప్పాను. ఆయన ఎంతో ఆసక్తితో కథ విన్నారు. అలా సినిమా పట్టాలెక్కింది. ‘సాహో’ సినిమా షూట్ సమయంలో నేను ఏం టెన్షన్ పడలేదు. ప్రతి షెడ్యూల్ని ఎంతో సరదాగా పూర్తి చేశాను. ‘సాహో’ రిజల్ట్ గురించి పక్కనపెడితే.. ఆ సినిమా వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కొత్త టెక్నాలజీలు చూశాను’
అనంతరం ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఓ మంచి వ్యక్తి. ఆయనకు నా మనసులో ముఖ్యమైన స్థానం ఉంది. ఇప్పటికీ ఆయనకు నా వర్క్పై ఎంతో నమ్మకం ఉంది. నాకంటే నన్ను ఎక్కువగా నమ్మేది ప్రభాస్ అన్నే. ఒకవేళ ఇప్పుడు ఫోన్ చేసి.. ‘అన్నా.. కథ ఉంది సినిమా చేస్తారా?’ అని అడిగితే చేస్తా అనే చెబుతారు’ అని సుజిత్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి
ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ.. -
నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!
బాలీవుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు. -
యూట్యూబ్లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. -
రష్మిక యాక్టింగ్ సూపర్.. ఆ రోల్ కోసం తొలుత నన్నే అడిగారు: మాజీ ప్రపంచ సుందరి
తన సరికొత్త చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar). -
గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్ పోస్ట్
నటుడు నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా