జాంబీలు మళ్లీ వస్తున్నాయ్‌..!

అవును.. జాంబీలు మళ్లీ రాబోతున్నాయట. తెలుగు చిత్రసీమకు జాంబీలను పరిచయం చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ మరోసారి వాటితో సందడి చేయించేందుకు సిద్ధమయ్యారట. తేజ సజ్జ ప్రధానపాత్రలో ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన చిత్రం ‘జాంబీరెడ్డి’.

Published : 11 May 2021 01:06 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని