Karthikeya: చిత్రీకరణలో ఎనిమిదో చిత్రం

యు.వి.క్రియేషన్స్‌ నిర్మాణంలో కార్తికేయ కథానాయకుడిగా  ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఐశ్వర్య మేనన్‌ కథా నాయిక. ప్రశాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వివరాల్ని

Updated : 09 Apr 2022 09:06 IST

యు.వి.క్రియేషన్స్‌ నిర్మాణంలో కార్తికేయ కథానాయకుడిగా  ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఐశ్వర్య మేనన్‌ కథా నాయిక. ప్రశాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వివరాల్ని శుక్రవారం తెలిపాయి చిత్రవర్గాలు. కార్తికేయ నటిస్తున్న 8వ సినిమా ఇది. మధు శ్రీనివాస్‌ మాటలు సమకూరుస్తున్నారు. సత్య.జి ఎడిటర్‌ కాగా, ఆర్‌.డి.రాజశేఖర్‌ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ తదితరులు నటిస్తున్న  ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని