Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
‘దసరా’ (Dasara) ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ‘మహానటి’ రోజులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్: ‘మహానటి’ (Mahanati) ప్రాజెక్ట్ని అంగీకరించినందుకు తాను ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు చెప్పారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). అయితే, ఆ సినిమా పూర్తయ్యాకే తనపై విమర్శల వచ్చాయని తెలిసిందని ఆమె అన్నారు. సవాళ్లు, విమర్శలు.. అన్నింటినీ పక్కన పెడితే ఆ పాత్ర చేసినందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘దసరా’ ప్రమోషన్స్లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.
‘‘మహానటి’కి నేను తొలుత నో చెప్పాను. సావిత్రమ్మ పాత్రలో నటించడానికి ఎంతో భయపడ్డాను. కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) నన్ను ఎంతో ప్రోత్సహించారు. ‘ఇది నువ్వు చేయగలవు’ అని ధైర్యనిచ్చారు. ఆయనే నన్ను అంతగా నమ్మినప్పుడు.. నన్ను నేనెందుకు నమ్మకూడదనుకున్నా. అలా ప్రాజెక్ట్ పూర్తి చేశా. అయితే, ఆ పాత్రను అంగీకరించినందుకు కొంతమంది నన్ను ట్రోల్ చేశారు. అది నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు.. ‘మీపై వస్తోన్న విమర్శల గురించి స్పందించగలరు’ అని విలేకర్లు అడిగారు. అప్పుడే నాక్కూడా ఈ ట్రోల్స్ గురించి తెలిసింది. సోషల్మీడియాలో వచ్చే నెగెటివిటీపై నేను అంతగా ఆసక్తి చూపించను. అందుకే ట్రోల్స్, విమర్శలు నా వరకూ రావు. ఇక ‘మహానటి’ అప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. సావిత్రమ్మకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఆమె బయోపిక్లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సవాళ్లు, విమర్శలు ఉన్నప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగా ఉన్నా’’ అని కీర్తి సురేశ్ (Keerthy Suresh) వివరించారు. బాలీవుడ్ ఎంట్రీపై స్పందిస్తూ.. మంచి కథ వస్తే తప్పకుండా బాలీవుడ్లోనూ యాక్ట్ చేస్తానన్నారు. ‘దసరా’లో తాను పోషించిన వెన్నెల పాత్రతో అబ్బాయిలందరూ ప్రేమలో పడతారని కీర్తి (Keerthy Suresh) తెలిపారు.
‘సర్కారు వారి పాట’ తర్వాత కీర్తి నుంచి నటిస్తున్న చిత్రమిది. నాని (nani) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. మార్చి 30న ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు. -
ఎన్టీఆర్తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
ఇది పక్కా సూపర్ హిట్: ‘పుష్ప 2’పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. -
శంకర్ కుమార్తె వివాహం.. సినీ తారల సందడి
ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు. -
అంబానీ చిన్న కోడలి కోసం జాన్వీకపూర్ స్పెషల్ పార్టీ.. ఫొటోలు వైరల్
ముకేశ్ అంబానీకి కాబోయే కోడలు రాధిక కోసం నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) స్పెషల్ పార్టీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. -
ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా
ప్రముఖ పంజాబీ గాయకుడు జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమర్సింగ్ చంకీల’. ఈ చిత్రానికి వస్తోన్న స్పందనపై నటి పరిణీతి చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. -
ఆ నలుగురు హీరోలతో ‘సినిమాటిక్ యూనివర్స్’.. సందీప్ రెడ్డి ఏమన్నారంటే?
ఓ కార్యక్రమంలో సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. -
తెర ‘పంచుకో’న్న తమన్నా- రాశీఖన్నా.. పండగ సంబరాల్లో అనుపమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
హాలీవుడ్ దర్శకుడికి కమల్ హాసన్ ఆతిథ్యం.. సెంట్రాఫ్ అట్రాక్షన్గా సిద్ధార్థ్- అదితి
హాలీవుడ్ డైరెక్టర్కు కమల్ హాసన్ ఆతిథ్యమిచ్చారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. -
ఆ ట్యాగ్ వల్లే 12 చిత్రాలు చేజారిపోయాయి.. వారి మాటలు ఎప్పటికీ మర్చిపోను: విద్యాబాలన్
‘యన్.టి.ఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాలతో తెలుగువారికి చేరువైన బాలీవుడ్ నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మాటలు రావడం లేదు: త్రిప్తి డిమ్రి
దిల్జిత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమర్సింగ్ చంకీల’. -
2026 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా: పొలిటికల్ ఎంట్రీపై విశాల్ వ్యాఖ్యలు
తన రాజకీయ అరంగేట్రంపై నటుడు విశాల్ (Vishal) కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పారు. -
ఇక ఇప్పుడు శ్రీవల్లి 2.0..: రష్మిక
‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule)లో తన పాత్రను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రష్మిక (Rashmika).
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు
-
మండుతున్న ఆంధ్రప్రదేశ్.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు