బెల్లంకొండ గణేష్ సరసన బేబమ్మ ?
ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుల్లో సాయి శ్రీనివాస్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన మరో కుమారుడు గణేష్ కూడా కథానాయకుడిగా పవన్ సాదినేని
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుల్లో సాయి శ్రీనివాస్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన మరో కుమారుడు గణేష్ కూడా కథానాయకుడిగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, అమృతరావు జంటగా నటించిన ‘వివాహ్’ చిత్రానికి తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ హీరోగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి కథానాయికగా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త బయటకు రాలేదు.
సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ‘వివాహ్’ (2006) చిత్రం అప్పట్లో తెలుగులోనూ ‘పరిణయం’ పేరుతో అనువాదమైంది. బెల్లంకొండ కుటుంబం ఈ మధ్య కాలంలో ఇతర భాషల సినిమాలకు సంబంధించిన రీమేక్ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో హిట్టయిన సినిమాలను హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. ఇక కన్నడ భామ కృతి శెట్టి తొలి చిత్రం ‘ఉప్పెన’లో తన నటనతో ఆకట్టుకొని వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. మరో హీరో సుధీర్బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లోనూ హీరోయిన్గా నటిస్తోంది. మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె