మహాశివరాత్రి వేడుకల్లో సమంత.. రకుల్‌

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో

Updated : 12 Mar 2021 17:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ప్రతి ఆలయంలో శివునికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కాగా, ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సినీ తారలు సమంత, రకుల్‌, మంచు లక్ష్మిలతో పాటు శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కచేరీ కార్యక్రమంలో గాయని మంగ్లీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందుకు సంబంధించిన ఫొటోలను వారు తమ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని