Manasanamaha: గిన్నిస్ వరల్డ్రికార్డు సాధించిన ‘మనసానమః’
తెలుగు సినిమా గర్వించేలా మరో అరుదైన రికార్డు నమోదైంది. యువ దర్శకుడు దీపక్రెడ్డి తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’
హైదరాబాద్: తెలుగు సినిమా గర్వించేలా మరో అరుదైన రికార్డు నమోదైంది. యువ దర్శకుడు దీపక్రెడ్డి(deepak reddy) తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’(Manasanamaha) గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అత్యధిక అవార్డులు అందుకున్న లఘు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ ఏ లఘు చిత్రం సాధించని విధంగా ఏకంగా 513 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసాపత్రాన్ని అందించింది. రివర్స్ స్క్రీన్ప్లే లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రియులు... దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు, గతేడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ బరిలోనూ ఈ చిత్రం నిలిచింది. శిల్ప గజ్జల నిర్మించిన చిత్రంలో విరాజ్, దృశిక కీలక పాత్రలు పోషించారు. రాజ్ సినిమాటోగ్రఫీ, కమ్రాన్ సంగీతం ఈ లఘు చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి.
‘మనసానమః’ అలా మొదలైంది..
దర్శకుడు దీపక్రెడ్డికి సినీ నేపథ్యం లేకపోయినా చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. అయితే, ఇంట్లో వాళ్లను నొప్పించటం ఇష్టం లేక మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిపోయాడు. అయినా సినిమాపై ఆసక్తి తగ్గలేదు. ఎక్కువగా ఆర్జీవీ చిత్రాల చూసి స్ఫూర్తి పొందిన దీపక్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ అమెరికా షెడ్యూల్లో సుమారు 40 రోజులు పనిచేశాడు. ఆ సమయంలోనే సినిమా తీయడంపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ‘ఎక్స్క్యూజ్మీ’, ‘హైడ్ అండ్ సీక్’ వంటి షార్ట్ఫిల్మ్స్ చేశాడు. అయితే, ఏదైనా లవ్స్టోరీని తీయాలని భావించిన సమయంలో అనుకున్నదే ‘మనసానమః’.
2009లో వచ్చిన ‘మన్మథబాణం’లో ఓ పాట పూర్తిగా రివర్స్లో తీశారు. అదే తరహాలో కథా, భావోద్వేగాలు దెబ్బ తినకుండా ‘మనసానమః’ తీయాలని దీపక్ భావించాడు. అలా 2019లో షూటింగ్ పూర్తి చేసి, 2020 జనవరిలో యూట్యూబ్లో విడుదల చేశారు. చిత్రీకరణకు పట్టిన సమయం కేవలం ఐదు రోజులు మాత్రమే. ప్రీప్రొడక్షన్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఏడాది పాటు శ్రమించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తెలుగు సినీ దర్శకులు సుకుమార్, క్రిష్లు దీపక్ టాలెంట్ను మెచ్చుకున్నారు. మరో దర్శకుడు గౌతమ్ వాసుదేవ మేనన్ ఏకంగా ఈ షార్ట్ఫిల్మ్ను తమిళంలో అనువాదం చేసి, విడుదల చేయటం విశేషం.
అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ షార్ట్ ఫిల్మ్ ఎన్నో అవార్డులను అందుకుంది. అంతేకాదు, ఆస్కార్ నామినేషన్స్కు ఎంట్రీ లభించింది. ప్రకృతిని కథావస్తువుగా తీసుకుని, సూర్య అనే యువకుడి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమ మజిలీలను చైత్ర, వర్ష, సీత అంటూ కాలాలకు అన్వయమయ్యేలా పేర్లు పెట్టి దీనిని రూపొందించాడు. వైవిధ్యంగా ఉండేందుకు రివర్స్ స్క్రీన్ప్లేలో తెరకెక్కించాడు. అలా ఈ చిత్రం అందరి మనసులు దోచుకుంది. అంతేకాదు, ఈ షార్ట్ఫిల్మ్ టైటిల్ ఎటు చూసిన ‘మనసానమః’ ఒకేలా కనిపించటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు