పిట్టకథలు చెప్పాలని..!

ఒకొక్క చోటు.. ఒక్కో నేపథ్యం.. ఒక్కో బంధం.. ఎన్నోన్నో కథల్ని చెబుతాయి. అలాంటి

Published : 19 Feb 2021 13:44 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఒకొక్క చోటు.. ఒక్కో నేపథ్యం.. ఒక్కో బంధం.. ఎన్నోన్నో కథల్ని చెబుతాయి. అలాంటి నాలుగు కథల్ని పోగుచేసి రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘పిట్టకథలు’. దీన్ని ప్రముఖ దర్శకులు నందినీ రెడ్డి, తరుణ్‌ భాస్కర్, నాగ్‌ అశ్విన్, సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించారు. శ్రుతిహాసన్, అమలాపాల్, మంచు లక్ష్మి, ఈషా రెబ్బా, శాన్వి మేఘన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

జగపతిబాబు, సత్యదేవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘పిట్టకథలు’ బృందం ఓ గ్రూప్‌ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని