Social Look: ఆ వాతావరణాన్ని మిస్‌ అవుతున్న వాణీ .. కియారా ఉద్దేశం అదేనా!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Updated : 27 Apr 2022 04:48 IST

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ఒకే ఫొటోని బ్లాక్‌ అండ్‌ వైట్‌, రంగుల్లో కనిపించేలా ఎడిట్‌ చేసి, రెండిటిలో మీకు ఏది నచ్చింది? అని అభిమానుల్ని అడిగింది నేహాశర్మ.

* తన పిల్లలతో కలిసి పారిస్‌లో దిగిన ఫొటోని షేర్ చేసింది నమ్రతా శిరోద్కర్‌.

* ‘బీచ్‌ వాతావరణాన్ని మిస్‌ అవుతున్నా’ అంటూ గతంలో ఓ సముద్ర తీరం వద్ద తీసుకున్న స్టిల్‌ను పంచుకుంది వాణీ కపూర్‌.

* ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించింది కియారా. హాట్‌ అనే ఉద్దేశంతో తన ఫొటోకి మిర్చి ఎమోజీని జత చేసినట్టుంది.






















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని