Social Look: షిర్డీలో నయన్‌- విఘ్నేష్‌.. వాటిని వినొద్దంటున్న అనసూయ!

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 06 May 2022 02:17 IST

సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* నయనతార- విఘ్నేష్‌ శివన్‌ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* తన ఫొటోషూట్‌లోని కొన్ని స్టిల్స్‌ను పంచుకుంటూ ‘మ్యాజిక్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది సంయుక్త మేనన్‌.

* ఓ వీడియో రూపొందించేందుకు తానెలా సిద్ధమవుతుందో చూపించింది రష్మిక.

* ‘మీ మనసు ఏది చెబితే దాన్నే వినండి. ఇతరుల అభిప్రాయాలను కాదు’ అంటూ తన పిక్చర్స్‌ పోస్ట్‌ చేసింది అనసూయ.

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని