Social Look: ముంబయిలో ప్రియాంక చోప్రా.. న్యూజెర్సీలో అనసూయ

సోషల్‌ లుక్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 03 Nov 2022 01:04 IST

* హాలీవుడ్‌లో బాగా బిజీ అయిన ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చింది. ముంబయి వాతావరణాన్ని ఆస్వాదించటం ఎంతో ఆనందంగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది.

* బ్లాక్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొంది షెర్లీ సేతియా.

* కృతి సనన్‌ చీరలో హొయలొలికించింది.

*  ప్రకృతితో మమేకమైంది అనసూయ. ప్రస్తుతం ఆమె న్యూజెర్సీలో ఉంది.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని